Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: పాలమూరు అభివృద్దే లక్ష్యం: ఎంపీ, ఎమ్మెల్యే

Hanwada, Mahbubnagar | Aug 21, 2025
పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి తారాజీతో సమావేశమయ్యారు. స్థానిక మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై ఇరువురూ కీలక చర్చలు జరిపారు. ఈ భేటీ ద్వారా పాలమూరు ప్రాంత అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు పడ్డాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us