నెల 27న జరిగే వినాయక చవితి పండుగను ప్రజలుశాంతియుతంగా సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలనిపత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య శనివారంసూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో వివిధ సామాజికవర్గాల నాయకులతో పీస్ కమిటీ మీటింగును ఏర్పాటుచేశారు. ప్రజలు వినాయక చవితి పండుగ పండుగలా,కులమతాలకు అతీతంగా, ఎలాంటి గొడవలకుతావివ్వకుండా జరుపుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఆలూరు సీఐ, ఎస్సై దిలీప్ కుమార్పాల్గొన్నారు.