Download Now Banner

This browser does not support the video element.

కేయూ లో బీసి నాయకుడు బిపి మండల్ 107వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీసీ నాయకులు

Hanumakonda, Warangal Urban | Aug 25, 2025
కాకతీయ యూనివర్సిటీలో బీసి నాయకుడు బిపి మండల్ 107వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బీసీ నాయకులు. సోమవారం రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమం బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ బీసీ నాయకుడు బిపి మండల్ పేద ప్రజలకు చేసిన సేవలను వారు కొనియాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us