Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: GST స్లాబ్ రేట్లు తగ్గించినందుకు పట్టణ BJP ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ చిత్రపటాలకు పాలభిషేకం

Jagtial, Jagtial | Sep 5, 2025
జగిత్యాల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కేంద్ర ప్రభుత్వం నిత్యవసరలపై జిఎస్టి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా శుక్రవారం. స్థానిక తహశీల్ చౌరస్తా వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి పాలభిషేకం ల చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కుక్క గంగాధర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యవసరలపై జిఎస్టి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.. ఈ నిర్ణయం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయడం చాలా సంతోషకరమని కేంద్ర
Read More News
T & CPrivacy PolicyContact Us