Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: వైసిపి విధ్వంస పాలనపై ఆనాడు సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్యమాలు చేశాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

Bhimavaram, West Godavari | Sep 12, 2025
భీమవరం యూత్ క్లబ్బులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మీడియా సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ విధ్వంసం పాలనపై ఆనాడు సోము వీర్రాజు అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఉద్యమం చేశామన్నారు. అలాగే పేర్ని నాని అసలు నిజాలు దాచి మాట్లాడ్డం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us