Download Now Banner

This browser does not support the video element.

పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలో ఆందోళన, విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు

Hanumakonda, Warangal Urban | Aug 23, 2025
ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని తలపెట్టిన ఫీజు దీక్ష ను అడ్డుకున్న పోలీసులు అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులుఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో లో స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us