Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుంది సూర్యాపేటలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శలు

Suryapet, Suryapet | Sep 7, 2025
తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన మాట్లాడారు. రైతులకు విద్యుత్తు, నీరు, ఎరువులు ఇవ్వలేక , ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. అర్థంలేని కేసులో ఓ తాగుబోతు ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us