Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : కె.తిమ్మాపురం లో వైసీపీ నాయకుడు బోయ పరమేషను పరామర్శించిన మాజీ ఎంపీ వైసీపీ ఇన్చార్జ్ బుట్టా రేణుక...

Yemmiganur, Kurnool | Aug 24, 2025
వైసీపీ నాయకుడిని పరామర్శించిన బుట్టా రేణుక..ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురంలో వైసీపీ నాయకుడు బోయ పరమేశ్ను వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, సీనియర్ నాయకుడు బుట్టా శివనీలకంఠ ఆదివారం పరామర్శించారు. ఇటీవల బోయ రమేశ్ తల్లి లక్ష్మమ్మ అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకుని పరమేశ్ను బుట్టా రేణుక పరామర్శించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మనోధైర్యాన్నిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us