Download Now Banner

This browser does not support the video element.

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కు నిబంధనలు పాటించాలి: బాపట్ల పట్టణ సిఐ రాంబాబు

Bapatla, Bapatla | Aug 23, 2025
బాపట్ల పట్టణంలో శనివారం బాపట్ల పట్టణ సీఐ రాంబాబు తన సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ను పర్యవేక్షించారు. పాత బస్టాండ్ సెంటర్లో ఆటోలు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డుపై నిలపకుండా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వీధి వ్యాపారులు రోడ్లపైకి రాకుండా నిర్దేశించిన ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us