Download Now Banner

This browser does not support the video element.

భీమిలి: నష్టపరిహారం ఇవ్వాలని వంటా వార్పు తో నిరసన తెలుపుతున్న రైతులు. శిబిరాలు ఎత్తేయాలని ఒత్తిడి చేస్తున్న అధికారులు

India | Aug 23, 2025
పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో 4 రోజులుగా కృష్ణాపురం గ్రామ రైతులు 60 మంది తమ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ వారు భూములో టెంట్ వేసి వంట ఓర్పు కార్యక్రమాన్ని భీమిలి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ శిబిరాలను ఎత్తివేయాలని మండల రెవెన్యూ సిబ్బంది, పద్మనాభం పోలీసులు ఆ రోజుకు రెండు మూడు సార్లు శిబిరము వద్దకు వచ్చి శిబిరాన్ని ఎత్తివేసి పద్మనాభం తాసిల్దార్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.దీనికి రైతులు గ్రామంలోని తప్పనిసరిగా గ్రామ సభ పెట్టి రైతుల ఆమోదం గ్రామ పెద్దలు ఆమోదం తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us