Download Now Banner

This browser does not support the video element.

నార్నూర్: మండలంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క

Narnoor, Adilabad | Sep 11, 2024
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపర్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క అన్నారు.బుధవారం నార్నూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు.మాలేపూర్ గ్రామపంచాయితీ చిత్తగూడ గ్రామంలో ప్రజలతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం భాభేజరి, తదితర మండలాల్లో పర్యటించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us