గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపర్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్క అన్నారు.బుధవారం నార్నూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు.మాలేపూర్ గ్రామపంచాయితీ చిత్తగూడ గ్రామంలో ప్రజలతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం భాభేజరి, తదితర మండలాల్లో పర్యటించారు.