Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: కరాస పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై పెట్టిన దుకాణాలు తొలగించడములో ఉద్రిక్తత..

India | Aug 28, 2025
జీవీఎంసీ జోన్ 5టౌన్ ప్లానింగ్ అధికారులు కరాస పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై పెట్టిన షాపు తొలగించడానికి గురువారం రాగా షాపు యజమానులు అధికారుల తిరగబడ్డం పోలీసులపై తిరగబడ్డం జరిగింది అయినా సరే టౌన్ ప్లానింగ్ అధికారులు టిపిబిఓ సూర్య, గోవింద్, పవన్, కుసుమ, మాధవి, కిషోర్ రెడ్డి,చాలా చాకచక్యంగా వ్యవహరించిషాపులను తొలగిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us