Download Now Banner

This browser does not support the video element.

విద్యార్థుల‌ను ఖైదీల్లా బంధించి మ‌రి బోధ‌న‌ చేస్తున్నారని భార‌త రాష్ట్ర విద్యార్థి విభాగం ఆందోళన

Hanumakonda, Warangal Urban | Aug 31, 2025
విద్యార్థుల‌ను ఖైదీల్లా బంధించి మ‌రి బోధ‌న‌ భార‌త రాష్ట్ర విద్యార్థి విభాగం హ‌నుమ‌కొండ జిల్లా కో ఆర్డినేట‌ర్ గండ్ర‌కోట రాకేష్ యాద‌వ్‌ ఆల్ఫోర్స్ జూనియ‌ర్ క‌ళాశాల‌లో అనుమ‌తి లేకుండా ఆదివారం రోజున త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌ను అడ్డుకున్న‌ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఈ సంద‌ర్భంగా గండ్ర‌కోట రాకేష్ యాద‌వ్ మాట్లాడుతూ... విద్యా శాఖ అనుమ‌తి లేకుండా ఆల్ఫోర్స్ క‌ళాశాల‌లో సెల‌వు దినాల్లో త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us