Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: బైరెడ్డిపల్లి: దేవదొడ్డి సమీపంలో ఉన్న కైగల్ వాటర్ ఫాల్స్ కు భారీగా చేరిన వర్షపునీరు, కానీ ఏం లాభం?

Palamaner, Chittoor | Aug 23, 2025
బైరెడ్డిపల్లి: మండలం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు, దేవదొడ్డి గ్రామం సమీపంలో ఉన్న కైగల్ జలపాతం పొంగిపొర్లుతోంది. కొన్ని నెలలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నా కైగల్ వాటర్ ఫాల్స్ కు మాత్రం నీరు చేరలేదు. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ జలపాతం ఒకప్పుడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉండేది. పోలీసుల ఆంక్షలు, కొన్ని ప్రమాదాల నేపథ్యంలో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడికి కర్ణాటక తమిళనాడు నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు, సంబంధించిన అధికారులు దృష్టి పెడితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us