Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: సెప్టెంబర్ 12 నచ్చలో ప్రజాభవన్ జయప్రదం చేయాలని సింగరేణి కాంటాక్ట్ కార్మికుల కు జేఏసీ నాయకులు పిలుపు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 7, 2025
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న 36 వేల మంది కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం,సింగరేణి యాజమాన్యం వెంటనే కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచాలని వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 న చలో ప్రజా భవన్ కు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతలు ఆదివారం పిలుపునిచ్చారూ.
Read More News
T & CPrivacy PolicyContact Us