సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లి ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆరు నుంచి పదవ తరగతి గదుల్లో విద్యార్థులను ప్రశ్నలు అడిగే సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్ని సబ్జెక్టులో పార్టీ అంశాలు నిత్యం చదివించాలని రాయించాలని సాధన చేయించాలని సూచిం