Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: కెటికె ఆరవ బొగ్గుగనిలో బండ కూలి కార్మికునికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 13, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే ఆరవ బొగ్గుగనిలో శనివారం ఉదయం కార్మికులు విధులు నిర్వహిస్తుండగా రూబోల్టింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బండకూలి రాదండి మొండయ్య అనే కార్మికుని కాలు పై పడడంతో కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు కావడం జరిగింది. వెంటనే తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు చేరుకున్న అధికారులు సింగరేణి ఆంబులెన్స్ ద్వారా మొండయ్యను జిల్లా కేంద్రంలోని సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us