Download Now Banner

This browser does not support the video element.

కావలి: పార్టీ వెన్నంటి ఉన్నవారికి పదవులు : ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి...

Kavali, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
కావలి పిఏసిఎస్ చైర్మన్ గా కాటా భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లుగా సోమయ్యగారి రమణ, కమతం ప్రసాద్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కావలి శివాలయం పక్కన గల కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, కష్ట నష్టాల్లో పార్టీకి అండగా నిలిచిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us