Download Now Banner

This browser does not support the video element.

ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న చంద్రబాబును అభినందించిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Narsipatnam, Anakapalli | Sep 2, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడును మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా కలిసి అభినందించారు. విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన చంద్రబాబును స్పీకర్ అయ్యన్నపాత్రుడు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us