Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మెస్ రాజు సమక్షంలో ఒక్కలిగా, కుంచుటిగా కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నారాయణస్వామి.

Madakasira, Sri Sathyasai | Sep 3, 2025
మడకశిర కు చెందిన నారాయణస్వామి బుధవారం విజయవాడ బీసీ భవన్ లో రాష్ట్ర ఒకలిగా కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు బీసీ భవన్ లోని ఆయన కార్యాలయం వద్ద సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బాధ్యతలు చేపట్టడం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us