నంద్యాల పి ఎం జె గోల్డ్ మాల్ లో బంగారు విషయంలో మేనేజర్ దీపక్ గందరగోళం చేశాడంటూ గత మూడు రోజులుగా మేనేజర్ దీపక్ నీ పీఎంజే యాజమాన్యం మంచిస్తుందని మేనేజర్ తండ్రి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కొడుకు ఆరోగ్యం బాలేదంటూ యాజమాన్యాన్ని కోరుతున్న, ఇంటికి పంపించట్లేదు అంటూ దుకాణం ముందు తల్లిదండ్రులు బేటాయించారు.