హిందూపురంలో ఇంటి పట్టాలు ఇస్తామంటూ తమ వద్ద డబ్బులు వసూలు చేశారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు