Install App
hyd
This browser does not support the video element.
తిరుమలగిరి: బోయిన్ పల్లి లో ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న యూనిట్ పై అధికారుల దాడులు
Tirumalagiri, Hyderabad | Nov 17, 2024
అపరిశుభ్రమైన వాతావరణంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న యూనిట్ పై దాడులు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారుల. ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి అల్లంవెల్లుల్లి తయారు చేస్తున్న నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!