పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడినంక పేదింటి పిల్లలకు వారు తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు