Download Now Banner

This browser does not support the video element.

ఎస్ కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద 10 కేజీల గంజాయి తో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Vizianagaram Urban, Vizianagaram | Sep 2, 2025
ఎస్. కోట  పోలీస్ వచ్చిన నమ్మకమైన సమాచారము మేరకు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు లగేజీ బ్యాగ్ తో పారిపోతుండగా పోలీస్ వారిని పట్టుకుని వివరాలు అడుగగా, వారి పేర్లు చరనా చారి, s/o రాజా చారి, 20 సంవత్సరాలు, విశ్వకర్మ కులం, తిరుమలశెట్టి హళ్లి గ్రామం, సమేతన శెట్టి పోస్టు, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం మరియు పవన్ మంజునాథ్, s/o మంజునాథ్, 22 సంవత్సరాలు, డోబి కులం, తిరుమల శెట్టి గ్రామం, సమేతన హళ్లి పోస్ట్, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం అను వ్యక్తులు వారి లగేజీ బ్యాగ్ లో 7 ప్యాకెట్ లలో 10 kg ల గంజాయి ని అరకు నుండి కర్ణాటక రాష్ట్రం రవాణా చేస్తూ పట్టుబడగా, ఎస
Read More News
T & CPrivacy PolicyContact Us