Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నంలో సెప్టెంబర్ 4వ తేదిన జరగనున్న రెండు రక్తదాన శిబిరాలను విజయవంతం చేయండి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న విజ్ఞప్తి

Narsipatnam, Anakapalli | Aug 31, 2025
సెప్టెంబర్ 4వ తేదీన నర్సీపట్నంలో ప్రాంతీయ ఆసుపత్రి మార్కెట్ కమిటీ ఆవరణలో జరగనున్న రెండు రక్తదాన శిబిరాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం మధ్యాహ్నం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us