Download Now Banner

This browser does not support the video element.

చేవెళ్ల: మండలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలోని పుష్కరిణిలో ఓ వ్యక్తి గల్లంతు

Chevella, Rangareddy | Apr 21, 2024
చేవెళ్ల మండలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలోని పుష్కరిణిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గల్లంత అయినా సంఘటన శనివారం సాయంత్రం 5:00 గంటలకు సమయంలో చోటుచేసుకుంది. రవి, శ్రీను మరియు రాజు కలిసి పుష్కరిణిలో ఈతకు వెళ్లారు. కాగా రవి నీటిలో గల్లంతయ్యాడు గమనించిన శ్రీను, రాజు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వగా గజ ఈతగాలను పిలిపించి పుష్కలేనిలో వెతికించిన రవి ఆచూకీ లభించలేదు.
Read More News
T & CPrivacy PolicyContact Us