Download Now Banner

This browser does not support the video element.

మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గపు చర్య: మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు

Madugula, Anakapalli | Sep 5, 2025
అనకాపల్లి జిల్లా వీ.మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల దేవరపల్లి మండలం తార్వా గ్రామంలోని మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడారు..కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుందని, క్యాబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.
Read More News
T & CPrivacy PolicyContact Us