కరకగూడెం మండలంలో 50 లక్షల అంచనా ఖర్చుతో చెప్పాలా గ్రామపంచాయతీ, తుమ్మల గూడెం పంచాయతీ, అనంతరం పంచాయతీ, పద్మాపురం పంచాయతీ, లో నిర్మించిన సీసీ రోడ్లను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు