Download Now Banner

This browser does not support the video element.

బెల్లంపల్లి: బోయపల్లిబోర్డు సమీపంలో లారీ బైక్ డీ మల్లేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి

Bellampalle, Mancherial | Jul 6, 2025
తాండూరు మండలం బోయపల్లిబోర్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిలి మల్లేష్ అనే యువకుడు మృతి చెందినట్లు తాండూరు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం పంజాబీ దాబా నుండి బిర్యానీ తీసుకొని మోటార్ సైకిల్ పై రోడ్డు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు మృతుడి స్వస్థలం ఓదెలు కాగా ఉపాధి కోసం కాసిపేట గ్రామంలో నివసిస్తున్నట్లు తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us