Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: కేరళ నుండి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాని నూతన ధ్వజస్తంభ ఆగమనం, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు

Palamaner, Chittoor | Aug 24, 2025
పలమనేరు: దక్షిణ కాశీగా పేరు ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి ఆదివారం కేరళ రాష్ట్రం పరుశురాం క్షేత్రం నుండి నూతన ధ్వజస్తంభం పలమనేరుకు ఆగమనం. దీంతో పలమనేరు పట్టణ భక్తాదులు పసుపు నీళ్ళు పాలతో ధ్వజస్తంభాన్ని కడిగి శుద్ధి చేసి, పసుపు కుంకుమ పూలు పెట్టి ధ్వజస్తంభ ఆగమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి పలమనేరు పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా కాశీ విశ్వేశ్వర దేవాలయానికి ధ్వజస్తంభం చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు ఆలయ కమిటీ సభ్యులు నూతన ధ్వజస్తంభం ప్రాశస్యం గురించి వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us