Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: వినాయకుని కరుణ కటాక్షాలతో నగర ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలి: గుంటూరు నగర్ కమిషనర్ పులి శ్రీనివాసులు

Guntur, Guntur | Aug 27, 2025
వినాయకుని కరుణా, కటాక్షాలతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకాంక్షించారు. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలోని కౌన్సెల్ సమావేశ మందిరంలో బుధవారం వినాయక చవితి వేడుకలు జరిగాయి. వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us