Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: సరూర్నగర్ లో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

Rajendranagar, Rangareddy | Sep 25, 2025
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వెంకటేశ్వర కాలనీలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయన జాతీయవాద ఆలోచనలు, అంత్యోదయ సిద్ధాంతం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us