Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లిలోని హేమచంద్రపురంలో అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేసిన CPI MLA నాయకులు

Kothagudem, Bhadrari Kothagudem | Sep 13, 2025
లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని హేమ్చంద్రాపురం బైపాస్ రోడ్ లో ఉన్న గుట్టలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని మూడోమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు అధికారులను కోరారు.. శనివారం పార్టీ సీరియల్ తో కలిసి గుట్ట పరిసర ప్రాంతాలను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు
Read More News
T & CPrivacy PolicyContact Us