Download Now Banner

This browser does not support the video element.

కడ్తాల్: ఇంటి ముందు పని చేస్తుండగా విద్యుత్‌ తీగ తగలడంతో కరెంట్ షాక్‌కు గురై కడ్తాల్‌ మండలంలో వివాహిత మృతి

Kadthal, Rangareddy | May 14, 2024
కరెంట్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఆండాలు (40) వివాహిత కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆమె తన ఇంటి ముందు పని చేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైరు తగిలి కరెంట్ షాక్ తో మృతి చెందింది. మృతురాల కుమారుడు సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు.
Read More News
T & CPrivacy PolicyContact Us