భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో సెప్టెంబర్ 13 వ తారీఖున జరిగే జాతీయా లోక్ అదాల త్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ ఆదివారం తెలిపారు. కాబట్టి మీ మీద కానీ,మీకు తెలిసిన వాళ్ళ మీద కానీ,మీ బంధువుల మీద కానీ ఏమైనా కేసులు ఉన్నట్లయితే వాటిని రాజీ చేసుకోవచ్చునని అన్నారు