Download Now Banner

This browser does not support the video element.

ప్రత్తిపాడు: తురకపాలెం గ్రామంలో అకస్మిక మరణాలను గుర్తించేందుకు ప్రభుత్వం వేగవంతంగా శాంపిల్స్ సేకరణ

Prathipadu, Guntur | Sep 8, 2025
గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ఆకస్మిక మరణాలకు కారణాలను గుర్తించేందుకు ప్రభుత్వం శాంపిల్స్ సేకరణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో శ్రీ బయో ల్యాబ్స్ బృందం సోమవారం గ్రామంలో పర్యటించింది. ప్రజలు వినియోగిస్తున్న చెరువు నీరు, బోరు నీరు, మట్టి నమూనాలను సేకరించి, వాటిని పరీక్షల కోసం తీసుకెళ్లారు. రెండు రోజుల్లో శాంపిల్స్ నివేదికలు వస్తాయని అధికారులు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us