Download Now Banner

This browser does not support the video element.

రాజవొమ్మంగి మండలంలో అనారోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ, మృతు ర్యాలీ కుమారుడికి అండగా నేనుంటా: ఎమ్మెల్యే శిరీష దేవి

Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 10, 2025
రాజవొమ్మంగి మండలంలో జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. లాగరాయిలో జ్వరంతో జనని అనే మహిళ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చేరుకుని మృతురాలికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మృతురాలి కుమారుడు సూర్య దీక్షిత్ (7) విద్యాభ్యాసం మొత్తం తామే భరిస్తామన్నారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us