Download Now Banner

This browser does not support the video element.

అనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Anakapalle, Anakapalli | Sep 1, 2025
అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో గల కశింకోట మండలం బయ్యవరం గ్రామం సాగర్ సిమెంట్ కంపెనీ వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. కూరగాయల లోడుతో అనకాపల్లి వైపుగా వెళుతున్న లారీని ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఢీకొంది. ద్విచక్ర వాహనదారుడు పైనుంచి లారీ వెళ్లగా శరీరం రెండు భాగాలుగా చీలిపోయింది. కశింకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us