Download Now Banner

This browser does not support the video element.

జక్కంపూడి కాలనీ వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై దుండగుల దాడి, కేసు దర్యాప్తు చేస్తున్న వన్టౌన్ పోలీసులు

Mylavaram, NTR | Sep 4, 2025
మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీ వద్ద గురువారం సాయంత్రం 6:00 సమయంలో ఆర్టీసీ డ్రైవర్ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు ఫిర్యాదుతో విజయవాడ వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us