Download Now Banner

This browser does not support the video element.

ఏలూరు సత్రంపాడు లో విద్యార్థులు రెండు గ్రూపులుగా ఒకరిపై ఒకరు ఘర్షణ డ్రోన్ సహాయంతో గుర్తించిన త్రీ టౌన్ పోలీసులు

Eluru Urban, Eluru | Sep 12, 2025
ఏలూరు జిల్లా ఏలూరు సత్రంపాడు లో శుక్రవారం ఉదయం సుమారు 10:30 సమయంలో విద్యార్థులు రెండు గ్రూపులుగా ఒకరిపై ఒకరు గొడవలకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో త్రీ టౌన్ పోలీసులు డ్రోన్ కెమెరాతో వారిని గుర్తించి ఇరువర్గాల విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఎలాంటివి మరోసారి పునరావృతం అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ కోటేశ్వరరావు హెచ్చరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us