Download Now Banner

This browser does not support the video element.

ధర్మవరం రామ్ నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

Dharmavaram, Sri Sathyasai | Aug 23, 2025
ధర్మవరం పట్టణం రాంనగర్ లో 15 th ఫైనాన్స్ నిధుల కింద కాలువలు నీటి పైప్ లైన్ల పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం శంకుస్థాపన చేసి ప్రారంభించారు.సుమారు రూ.122.87 లక్షల వ్యయంతో ఈ పనులు ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జింకా చంద్ర సాకే ఓబిలేసు జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి,సందా రాఘవ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us