Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న చలో ప్రజాభవన్ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు నాయకులు

Kothagudem, Bhadrari Kothagudem | Aug 30, 2025
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న 36 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే కాంటాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న చలో ప్రజా భవానికి కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొనాలని జేఏసీ నాయకులు కొత్తగూడెం సింగరేణి కాంటాక్ట్ కార్మికుల కు శనివారం పిలుపునిచ్చారు..
Read More News
T & CPrivacy PolicyContact Us