Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: పంచాయతీ ఎన్నికలు లేక గ్రామాల్లో కుంటుపడ్డ అభివృద్ధి : ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

Adilabad Urban, Adilabad | Sep 2, 2025
గత రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు లేక నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో మంగళవారం జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంగి గ్రామ మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్ తో పాటు పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నిండు మనసుతో బీజేపీ పార్టీని ఆదరించిన ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను గె
Read More News
T & CPrivacy PolicyContact Us