Download Now Banner

This browser does not support the video element.

ప్రొద్దుటూరు: వరిపంట నాట్ల సమయానికి రైతులందరికీ ప్రభుత్వం యూరియా అందుబాటులోకి తెస్తుంది: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

Proddatur, YSR | Aug 22, 2025
యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.వరి పంట నాట్లు సమయానికి రైతులందరికీ ప్రభుత్వం యూరియా అందుబాటులోకి తెస్తుందని ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగనియదని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు అవసరమైన యూరియా అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us