Download Now Banner

This browser does not support the video element.

గుండుమలలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసి, పంపిణీ

Madakasira, Sri Sathyasai | Aug 26, 2025
వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలనే పూజించాలని గుండుమల జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ సుకన్య అన్నారు. మంగళవారం పాఠశాల విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి అందరికీ పంపిణీ చేయించారు.రసాయన విగ్రహాలను ఉపయోగిస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని కావున మట్టి విగ్రహాలని పూజించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us