Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: బిఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోం : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

Nagarkurnool, Nagarkurnool | Sep 10, 2025
బిఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. అమ్రాబాద్ మండల కేంద్రంలో అమ్రాబాద్ ,పదరాం మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us