Download Now Banner

This browser does not support the video element.

కడప: ఉల్లికి కనీస మద్దతు ధర క్వింటా కు 3వేల రూపాయల కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం: CPI జిల్లా కార్యదర్శి

Kadapa, YSR | Sep 6, 2025
ఉల్లికి కనీస మద్దతు ధర క్వింటా కు 3వేల రూపాయల కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతుల ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us