Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కొండాపురం : గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి నీటి విడుదల నిలిపివేత

India | Sep 26, 2025
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని కొండాపురం మండలంలోని శ్రీ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్ కు నీటి విడుదలను జలాశయం అధికారులు నిలిపివేశారు. శుక్రవారం తెల్సిన వివరాల మేరకు గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం గండికోట జలాశయంలో 26.8 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు. గండికోట జలాశయంలో పూర్తిస్థాయి నీరు నింపడం ఇది ఆరోసారి కావడం విశేషం.
Read More News
T & CPrivacy PolicyContact Us