Download Now Banner

This browser does not support the video element.

కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాల ఆవరణలో చెత్తను తొలగించిన ఫారెస్టు అధికారులు, సిబ్బంది

Paderu, Alluri Sitharama Raju | Aug 23, 2025
చింతపల్లి డీఎఫ్వో నరసింగరావు ఆదేశాల మేరకు కొయ్యూరు మండలంలోని కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం పెదవలస అటవీశాఖ అధికారులు, సిబ్బంది స్వచ్ఛాంధ్ర-స్వరాంధ్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తో కలిసి బీట్ ఆఫీసర్ గంగరాజు, ఏబీవో షణ్ముఖ్ తదితరులు కళాశాల ఆవరణలో చెత్తను తొలగించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us